తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. పట్టణంలోని స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రి జీఎస్-2లో బుధవారం(సెప్టెంబర్ 23) ఓ పేషెంట్ కరోనాతో మృతి చెందాడు. అయితే పేషెంట్ చనిపోయాక అతని ఎడమ చేతికి ఉన్న రెండు ఉంగరాలు మాయమయ్యాయి. చివరి చూపు కోసం మార్చురీ వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్తించారు. అనంతరం ఆస్పత్రి భద్రతాధికారికి ఫిర్యాదు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/304rHxm
కరోనా పేషెంట్ల మృతదేహాలనూ వదలట్లేదు... తిరుపతిలో వెలుగుచూసిన దారుణం...
Related Posts:
ఇక టార్గెట్ మధ్యప్రదేశ్: అక్కడ మరో అజిత్ పవార్ సిద్ధం, ఆందోళనలో కాంగ్రెస్మధ్యప్రదేశ్ కాంగ్రెస్లో ముసలం ఏర్పడిందా..? కమల్నాథ్ - జ్యోతిరాదిత్య సింధియా వర్గాలు విడిపోయాయా..? 20 మంది ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు..? రెండు రోజులుగా… Read More
సంజయ్ రౌత్: 162 మంది ఎమ్మెల్యేలు మా వెంటే: కాస్సేపట్లో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సభ్యుల పరేడ్..!ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంతో ప్రభుత్వం ఏర్పాటైన రెండు రోజుల తరువాత మరోసారి హైడ్రామా చోటు చేసుకుంది… Read More
టీయస్ఆర్టీసీ సమ్మె విరమణ: గవర్నర్ తో సీఎం భేటీ ఎఫెక్ట్: చకాచకా మారిన పరిణామాలు..!తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమిస్తున్నట్లుగా ప్రకటన చేసింది. గత వారంలో కార్మికులు సమ్మె విరమణకు సిద్దంగా ఉన్నామని..ప్రభుత్వం కార్మికులను ఎటువంటి షరత… Read More
IOCLలో ఉద్యోగాలు: నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టె… Read More
ఒంటరి మహిళపై గ్యాంగ్రేప్, పొదల్లోకి తీసుకెళ్లి దారుణ హత్యఆసిఫాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు, ఆమెను పొదల్లోకి తీసుకెళ్… Read More
0 comments:
Post a Comment