అనంతపురం: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఏడుమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రోడ్డు మధ్యన ఓ ఎద్దును తప్పించబోయి తుఫాన్ వాహనం.. ఎదురుగా వస్తోన్న లారీని ఢీ కొట్టడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35AVp0B
Monday, September 14, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment