వివాదాస్పద వ్యవసాయ బిల్లులపై పెద్దల సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు, ప్రధాని నరేంద్ర మోదీకి తమ సంపూర్ణ మద్దతు తెలియజేసేక్రమంలో వైసీపీ ప్రదర్శించిన దూకుడు రాజ్యసభలో కలకలానికి దారితీసింది. వ్యవసాయ బిల్లులను సమర్థిస్తూ.. వాటిని అడ్డుకుంటోన్న కాంగ్రెస్, ఇతర విపక్షాలను ఉద్దేశించి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33KiFH9
రాజ్యసభ: విజయసాయిరెడ్డి సంచలనం - ‘దళారీ కాంగ్రెస్’ వ్యాఖ్యలపై రగడ - మోదీ వెంటే జగన్
Related Posts:
కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్లోనూ సెకండ్ వేవ్ భయం11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిర… Read More
ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగాఅమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్న… Read More
బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..పాండమిక్ దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త… Read More
అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్కు ఒక్క ఓటూ పడదంటూబీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మా… Read More
డొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్లో జోవాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక అట్టే సమయం లేదు. ఇంకో రెండు రోజులే. ఈ నెల 3వ తేదీన తమ దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు అమెరికన్లు. ప్రస్తుత … Read More
0 comments:
Post a Comment