తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రథం దగ్ఘం వ్యవహారం ఏపీలో జగన్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్నడూ లేనంత స్ధాయిలో బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడాల్సి వస్తోంది. అయితే ఇన్నాళ్లూ బీజేపీ విషయంలో ప్రభుత్వం అనుసరించిన వైఖరే ఇందుకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hbJzw1
అంతర్వేది ఘటనతో డిఫెన్స్లో జగన్ సర్కార్- బీజేపీ విషయంలో రూటు మారుస్తుందా ?
Related Posts:
హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ ప్రత్యేక ప్రార్థనలు ఎక్కడంటే..!హైదరాబాద్ : బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. సోమవారం (12.08.2019) నాడు ప్రత్యేక ప్రార్థనలు పురస్కరించుకుని వివిధ ఏరియాల… Read More
ఉపాధి పేరుతో వంచన : ఆదివాసీ మహిళను మధ్యప్రదేశ్లో విక్రయించిన కానిస్టేబుల్, కేసు నమోదుహైదరాబాద్ : నమ్మినొళ్లే నట్టేట ముంచారు. పని కల్పిస్తామని చెబితే నమ్మడమే ఆమెను కష్టాల్లోకి నెట్టింది. రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఇబ్బందులు పడింది. చివరిక… Read More
జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర: టీడీపీ కంచుకోట బద్దలు కొట్టే లక్ష్యం.. ఆ మహిళా నేతకు బంపర్ ఆఫర్?అమరావతి: తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న ఉత్తరాంధ్ర జిల్లాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నేశా… Read More
విజయవాడ గోశాల ఘటన వెనుక విషప్రయోగం: నరాలు చిట్లిన ఆనవాళ్లు: కుట్రే అంటోన్న చంద్రబాబువిజయవాడ: విజయవాడ శివార్లలోని కొత్తూరు తాడేపల్లి గోశాలలో రాత్రికి రాత్రి 101 ఆవులు మరణించడం వెనుక అసలు కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. విషం కలిపిన దాణా… Read More
చంద్రబాబు పాలిచ్చే ఆవు కాదు.. ఎలుగుబంటి పాలన.. వైసీపీ నేతల సెటైర్లు..!అమరావతి : వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. ఢీ అంటే ఢీ అనేలా ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తూ ఏపీ రాజకీయం హీటెక్కిస్త… Read More
0 comments:
Post a Comment