అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లు కాలిపోయిన ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించే దిశగా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. అంతర్వేది ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32g9Cy3
Thursday, September 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment