అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు కూడా రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QI1Fee
ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా ఉధృతి: నాలుగున్నర లక్షలకు చేరువలో కేసులు, 4వేల మరణాలు
Related Posts:
బీఫాం తీసుకుని టీడీపీ అభ్యర్థి జంప్? చంద్రబాబు సొంత జిల్లాలో దీనావస్థలో పార్టీ?చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. గతంలో ఎప్పుడూ, ఏ పార్టీలో సంభవించని పరిణామాలను ఆ పార్టీ చవి చూస్తోంది. ఏరి కోరి, సర్వేలు … Read More
గుజరాత్ లో ఆ ముగ్గురు మహిళల గురి...! ఉత్కంఠ రేపుతున్న రాజకీయ ఎంట్రీ ...!!అహ్మదాబాద్/హైదరాబాద్ : ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎన్నికల వేడి పెరిగింది. ఇక్కడ ఈ సారి జరిగే ఎన్నికల్లో అందరి చూపు ముగ్గురు మహిళలపై పడి… Read More
ఆ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు కేసీఆర్ షాక్ ... ఎందుకంటేటిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ సీఎం కెసిఆర్ లోక్ సభ ఎన్నికల్లో 16 స్థానాలు కైవసం చేసుకునే దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గె… Read More
పివిపి వ్యాఖ్యల కలకలం : జగన్ కు కొత్త ఇబ్బందులు : టార్గెట్ చేసిన టిడిపి..!వైసిపి నుండి విజయవాడ లోక్సభ అభ్యర్దిగా బరిలో ఉన్న పొట్లూరి వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రత్యేక హోదా … Read More
టిడిపికి కొత్తపల్లి షాక్ ..జనసేన నుండి నర్సాపురం బరిలోకి..!పశ్చిమ గోదావరి జిల్లాలో టిడిపి సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు షాక్ ఇచ్చారు. ఆయన టిడిపి వీడటానికి సిద్దమయ్యారు. గతంలో ప్రజారాజ్యం లో పో… Read More
0 comments:
Post a Comment