అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజు కూడా రాష్ట్రంలో 10వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే నమోదవుతోంది. కరోనా పరీక్షలు పెంచుతున్న కొద్దీ.. కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QI1Fee
Tuesday, September 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment