బీజింగ్: ప్రపంచంపైకి కరోనా మహమ్మారిని వదిలి ప్రజలందర్నీ భయాందోళనలకు గురిచేసిన చైనా ఇప్పుడు.. కొవిడ్ 19కి వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రకటించింది. తొలిసారి తమ దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రదర్శించింది. బీజింగ్లో జరిగిన ట్రేడ్ ఫెయిర్లో వీటిని ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు వ్యాక్సిన్లపై చైనా భారీగానే ఆశలు పెట్టుకుంది. రెండోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h7EJQr
చైనా నుంచి 2 సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్లు: ట్రేడ్ ఫెయిర్లో ప్రదర్శన, 300 మిలియన్ డోసులు
Related Posts:
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకు… Read More
Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎల… Read More
కరోనావైరస్: బస్సు, రైలు, విమాన ప్రయాణాల్లో ఏది సురక్షితంలాక్డౌన్ సడలింపుతోపాటు రైళ్లు, బస్సులు, విమానాలవంటి ప్రజారవాణా సౌకర్యాలను ఉపయోగించుకునేటప్పుడు కరోనావైరస్ బారినపడే ప్రమాదం గురించి అంతా ఆందోళన చెందు… Read More
సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్పై భిన్న స్పందన..తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) అనూహ్య ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంట… Read More
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నాహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీకే చెందిన నాయకుడొకరు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలను సంధించారు… Read More
0 comments:
Post a Comment