బీజింగ్: ప్రపంచంపైకి కరోనా మహమ్మారిని వదిలి ప్రజలందర్నీ భయాందోళనలకు గురిచేసిన చైనా ఇప్పుడు.. కొవిడ్ 19కి వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రకటించింది. తొలిసారి తమ దేశం నుంచి రెండు కరోనా వ్యాక్సిన్ తెచ్చామంటూ ప్రదర్శించింది. బీజింగ్లో జరిగిన ట్రేడ్ ఫెయిర్లో వీటిని ప్రదర్శనకు పెట్టింది. ఈ రెండు వ్యాక్సిన్లపై చైనా భారీగానే ఆశలు పెట్టుకుంది. రెండోసారి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3h7EJQr
Monday, September 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment