చెన్నై/ న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో అత్యంత భారీ పేలుడు జరిగిన తరువాత చెన్నై హార్బర్ లోని గౌడన్ లో అయిదేళ్లుగా మూలుగుతున్న 740 టన్నుల అమోనియం నైట్రేట్ నిల్వలకు మోక్షం వచ్చింది. అయితే చెన్నైలోని అమోనియం నైట్రేట్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. 37 కంటైనర్లలో ఉన్న అమోనియం నైట్రేట్ ను చెన్నై నుంచి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJZCC7
Hyderabad: చెన్నై టూ హైదరాబాద్ షిఫ్ట్, 740 టన్నుల అమోనియం నైట్రేట్, బీరూట్ పేలుళ్ల దెబ్బతో !
Related Posts:
అదే దూకుడు.. సంక్షోభంలోనూ వెనక్కి తగ్గని చైనా.. డిఫెన్స్ బడ్జెట్ ఎంతో తెలుసా..కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి తెరపడి ఆసియా దేశాలు ప్రపంచంపై పట్టు బిగించే అవకాశాలున్నాయని ఇటీవలి కాలంలో పలువురు నిపుణులు… Read More
Oxford Corona Vaccine: కీలక ముందడుగు, రెండో దశకు సిద్ధంలండన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్కు వ్యాక్సిన్ అభివృద్ధి దిశగా మరో అడుగుపడింది. ఆక్సఫర్డ్ తయారు చేస్తున్న ChAdOx1 nCov-19 టీకా రెండో దశలో భ… Read More
ఆ విషయంలో మోదీ ఎందుకు వెనక్కి తగ్గినట్టు.. ఇప్పటికైనా చేస్తారా.. సాధ్యమేనా...?కరోనా లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక రంగాన్ని చక్కదిద్దేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. … Read More
కూతురు గెలుపు కోసం ప్రజాస్వామ్యం ఖూనీ.. కేసీఆర్పై నిప్పులు చెరిగిన రేవంత్..నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. కూతురు గెలుపు కోసం సీఎం కేస… Read More
విచారణ చేస్తున్నాం .. 9మంది వలస కార్మికుల మరణాలు విషాదకరం : మంత్రి ఎర్రబెల్లివరంగల్ నగర శివారు గొర్రెకుంట బావిలో శవాలుగా తేలిన 9 మంది వలస కార్మికుల మృతి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టామని, అసలు విషయం ఏమిటో తెలిశాక చర్య… Read More
0 comments:
Post a Comment