ఇసుక అక్రమాలను అడ్డుకొన్న దళిత యువకుడు వరప్రసాద్.. గుర్తున్నాడు కదా... అయితే అతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మాజీ సర్పంచ్తో గొడవ, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి శిరోముండనం చేసిన ఘటనలో తనకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని వాపోయారు. మాజీ సర్పంచ్ను ఇంకా అరెస్ట్ చేయలేదని తెలిపారు. పైగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LA8jO
నక్సలైట్లలో కలిసిపోతా.. అనుమతివ్వాలని రాష్ట్రపతికి దళిత యువకుడు మొర, వీడియో ట్వీట్..
Related Posts:
అధికారంలోకి వస్తే స్పీకర్ ఎవరో డిసైడ్ చేసిన వైసీపీ ! బాబుకు ఆయనే కరెక్ట్ అట..ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎవరి లెక్కలు వారు వేసుకునే పనిలో నేతలు ఉన్నారు. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక గెలుపుపై వైసీ… Read More
అమేధీ కి రాహుల్ గాంధీ గుడ్ బై..! కారణం అదేనా..!!??ఢిల్లీ/హైదరాబాద్ : ప్రస్తుతం ఎన్నికల్లో రాహుల్గాంధీ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. మొదటిది ఉత్తరభారతదేశంలోని ఉత్తర్ప్రదేశ్ల… Read More
సీయం రమేష్ ఇంట విషాదం : పరీక్షల్లో ఫెయిల్..ఆత్మహత్య : బోర్డు నిర్వాహకమే కారణమా..!టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్లోని శ్రీనగర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు… Read More
పితృదేవో భవ, నేనే కోడుకు ,నేనే కూతురుకోల్కతాకు చెందిన 19 సంవత్సరాల యువతి తన తండ్రి ప్రాణాలు కాపాడుకునేందుకు తన శరీరంలోని 65 శాతం మేర లీవర్ ను తండ్రికి దానంగా ఇచ్చింది. దీంతో ఈమే నిర్ణయాన… Read More
ఇంటర్ బోర్డ్ నిర్వాకం : పరీక్షలు రాసి కూడా పరేషాన్ లో విద్యార్థులు ! బోర్డు ముందు పేరెంట్స్ ఆందోళన !హైదరాబాద్ : ఇంటర్ బోర్డ్ పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంటర్మీడియట్ బోర్డు పై తల్లిదండ్రులు దండయాత్ర చేశారు. ఇంటర్మీడియట్ మార్కు… Read More
0 comments:
Post a Comment