Thursday, August 20, 2020

ఒకే దేశం ఒకే రేషన్ కార్డు.... జనాలకు చేరని స్కీమ్... తాజా రిపోర్టులో వెల్లడి...

మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వారంతా అలమటించారు. ఆలస్యంగా స్పందించినా... వలస కూలీల ఆకలి తీర్చేందుకు... కేంద్రం 'ఒకే దేశం ఒకే రేషన్' పథకంతో పాటు తాత్కాలికంగా ఉచిత రేషన్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31e4kCz

Related Posts:

0 comments:

Post a Comment