మార్చి 25న ప్రధాని నరేంద్ర మోదీ కరోనా లాక్ డౌన్ ప్రకటించాక దేశంలో వలస కూలీలు,పేదలు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణాతీతం. ఉద్యోగ,ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వారంతా అలమటించారు. ఆలస్యంగా స్పందించినా... వలస కూలీల ఆకలి తీర్చేందుకు... కేంద్రం 'ఒకే దేశం ఒకే రేషన్' పథకంతో పాటు తాత్కాలికంగా ఉచిత రేషన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31e4kCz
ఒకే దేశం ఒకే రేషన్ కార్డు.... జనాలకు చేరని స్కీమ్... తాజా రిపోర్టులో వెల్లడి...
Related Posts:
భార్య సహా 17 మంది అమ్మాయిలను -ఆర్మీ మేజర్ ముసుగులో సంచలన క్రైమ్ - రూ.6కోట్లు స్వాహాబిల్డప్ బాబాయిని మించిన గప్పాలు కొడుతూ, తాము బడా బాబులమని పోజులిస్తూ నేరాలకు పాల్పడినవాళ్లను చాలా మందిని చూశాం. కానీ ఇది అన్నిటిలోకీ సంచలన క్రైమ్. కేవ… Read More
GHMC elections 2020: మజ్లిస్పై బీజేపీ త్రిపుల్ తలాక్ బ్రహ్మాస్త్రం: ఓటుబ్యాంకు కొల్లగొట్టేలాహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార తీవ్రత పీక్స్కు చేరుకుంటోంది.. పోలింగ్ గడువు సమీపిస్తోండటంతో అన్ని పార్టీలూ ప్రచార … Read More
కొవిడ్-19 వ్యాక్సిన్:మోడెర్నా ధర ఖరారు -ఒక్కో డోసు రూ.3వేల లోపే -భారీగా ఆర్డర్లుకొవిడ్-19 వ్యాక్సిన్ల రూపకల్పనలో అమెరికా బయోటెక్ కంపెనీలు దూసుకుపోతున్నాయి. ఫ్రంట్ రన్నర్లుగా పేరుపొందిన ఫైజర్ కంపెనీ తాను అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ … Read More
తెలంగాణలో కరోనా: కొత్తగా 873 కేసులు -గ్రేటర్ పరిధిలోనే అధికం -రికవరీల్లో మరో రికార్డుతెలంగాణలో కరోనా పరిస్థితులు కుదుటపడ్డట్లే కనిపిస్తున్నా.. సెకండ్ వేవ్ తలెత్తే అవకాశాలుండటంతో అధికారులు అప్రమత్తత పాటిస్తున్నారు. జిల్లాల్లో కొత్త కేసు… Read More
లొంగలేదని మహిళ దారుణహత్య: మృతదేహాన్ని వదలని సెక్స్ శాడిస్ట్..రేప్: ఏపీ వ్యక్తి అరెస్ట్చిత్తూరు: తనతో అక్రమ సంబంధాన్ని పెట్టుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ మహిళను అతి దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. ఆమె గొంతు నులిమి హతమార్చాడు. అక్కడ… Read More
0 comments:
Post a Comment