ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రభుత్వం ఓవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ప్రతిపక్ష పార్టీలపై రోజుకో సవాలుతో ఒత్తిడి పెంచుతోంది. రాజధాని రైతుల కోసం పోరాటానికి సిద్దమవుతున్న టీడీపీని రెచ్చగొట్టి రాజీనామాల దిశగా నడిపించాలని భావిస్తున్న వైసీపీ మంత్రులు.. ఇప్పటికే రెండు రోజులుగా సవాళ్లు విసురుతున్నారు. తాజాగా ఇవాళ కూడా మరో మంత్రి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39U5yFG
టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా - చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్- పవన్ కన్ఫ్జూజన్ మాస్టర్..
Related Posts:
'పవన్ కళ్యాణ్ గాలి కూడా మారింది, అందుకే చంద్రబాబు పాలిష్, ఎన్నికల్లో ఆశ్చర్యపోయే ఫలితాలు'విశాఖపట్నం/అమరావతి: తాను పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న ప్రచారాన్ని బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు సోమవారం ఖండించారు. ఈ సందర్భంగా తెలుగు… Read More
హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎస్ఐఎఫ్సీఐఎస్ఎఫ్లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా429 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థుల… Read More
ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీంబెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయార… Read More
వారెవ్వా క్యాబాత్ హై: అతిథులకు స్వయంగా భోజనం వడ్డించిన మమతా బెనర్జీ..ఫోటో వైరల్కోల్ కతా : సాధారణంగా రాజకీయ నాయకుల జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. తెరముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పొలిటీషియన్స్ తెరవెనక వారి జీవి… Read More
అక్కడ రూ.2000, రూ.500, రూ.200 నోట్లు రద్దు: సెంట్రల్ బ్యాంక్ నోటీసులుఖాట్మాండ్: నేపాల్లో భారత కరెన్సీలోని రూ.100 కంటే ఎక్కువ విలువ కలిగిన నోట్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ దేశ సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలు జారీ చేసింది. రూ.1… Read More
0 comments:
Post a Comment