విజయవాడ: ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. సోమును పూలమాల, శాలువాతో సత్కరించారు చిరంజీవి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బీజేపీ, జనసేన భాగస్వామ్యం కావాలని చిరంజీవి కోరారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gCmDGO
చిరంజీవిని కలిసిన సోము వీర్రాజు: పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడాలని పిలుపు
Related Posts:
గొప్ప ప్రేమికుడిగా ఉండు: మతాంతర వివాహం కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ మతాంతర వివాహం కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్గఢ్కు వివాదాస్పద మతాంతర వివాహ కేసును బుధవారం సుప్రీంకోర్టు విచార… Read More
పాక్కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్న్యూయార్క్: జమ్మూకాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ అడుక్కుంటున్న పాకిస్థాన్కు ఐక్యరాజ్యసమితి గట్టి షాక్ ఇచ్చింది. కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన… Read More
ఎందుకలాగా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్న ఈ రైతుకు జైలు శిక్ష విధించిన కోర్టుటాస్మానియా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు ఓ రైతుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదేంటి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటే జైలు శిక్ష విధిస్తార… Read More
గుడికి వెళుతున్న యువతిని అడ్డగించిన దుండగులు.. మద్యం మత్తులో అత్యాచారం..!తన స్నేహితులతో కలిసి గుడి వెళుతున్న 15 ఏళ్ల యువతిని ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి దారుణంగా కొట్టారు.. అనంతరం అజ్ఝాత స్థలానికి తీసుకు వెళ… Read More
గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. ప్రకాశం బ్యారేజీలో యువకుడు.. చివరకు సేఫ్గా..!విజయవాడ : గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఓ యువకుడు ప్రకాశం బ్యారేజీలో పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు అతడిని రక్షించి క్షేమంగా బయట… Read More
0 comments:
Post a Comment