ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై, వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల మాటల దాడి కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రఘురామకృష్ణంరాజు సీఎం జగన్మోహన్ రెడ్డికి వినాయకచవితి నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా,హిందువుల మనోభావాలను గౌరవించాలంటూ లేఖ రాసిన నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.సీఎం జగన్ కు మతాన్ని అంటగడుతున్నారు అని మండిపడుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hjbhrH
Sunday, August 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment