కరోనా మహమ్మారి బారి నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోలుకున్నారని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని వెల్లడైంది. షా సహచర బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ మనోజ్ తివారీ ఆదివారం ట్విటర్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, షా అభిమానులు కుదుటపడ్డారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DKCx3A
Sunday, August 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment