అయోధ్య: ఇంకొన్ని గంటలు.. దశాబ్దాల నాటి కల సాకారం కానుంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. శతాబ్దాల తరబడి నానుతూ వస్తోన్న రామమందిరం నిర్మాణానికి బుధవారం తొలి ఇటుక పడబోతోంది. శతాబ్దాల తరబడి, చరిత్రలో చిరకాలంగా నిలిచిపోయేలా అపురూప రామమందిరం మన కళ్ల ముందు సాక్షాత్కారం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gvBlzn
మరి కొన్ని గంటల్లో అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం
Related Posts:
పండగ పూటా వాతే: పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ భగ్గు: హైదరాబాద్లో రేటిదీన్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు మళ్లీ మళ్లీ భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూనే పోతున్నాయి. పండగ పూట కూడా విరామాన్ని ఇ… Read More
తెలుగురాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు : రాష్ట్రపతి ఆమోదం..!!ఏపీ- తెలంగాణ హైకోర్టులకు నూతన ప్రధాన న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. ఏపీకి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..తెలంగాణకు జస్టి… Read More
విజయసాయి రెడ్డికి మోడీ సర్కార్ ఛైర్మన్ పదవి ఆఫర్: లిస్ట్లో టీఆర్ఎస్ ఎంపీ కూడాన్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. వైఎస్ఆర్ కాంగ్రెస్తో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోందనడానికి మరో ఉదాహరణగా చెప్పుకొనే కీల… Read More
కొడుకు డ్రగ్స్ కేస్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్కు బిగ్ షాక్: వాటికి బ్రేక్ముంబై: దేశవ్యాప్తంగా కలకలం రేపిన క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నడి సముద్రంలో ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో నిర్వహించిన రేవ… Read More
\"మా\" పోలింగ్ ప్రారంభం- ప్రకాశ్ రాజ్ కు మోహన్ బాబు ఆశీర్వాదం : ఓటింగ్ ముందు ఆసక్తికర పరిణామాలు..!!స్టార్ వార్ అసలైన ఘట్టానికి చేరుకుంది. "మా" ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నిన్నటి వరకు నువ్వా - నేనా అన్నట్లుగా సాగిన ప్రచార పర్వం ముగిసింది. ఇక, పోలి… Read More
0 comments:
Post a Comment