Sunday, August 16, 2020

మరొకరు మృతి: జైలులో సయ్యద్ నదీమ్, గాయాలతోనని సీపీ ప్రకటన, బుల్లెట్ వల్ల కాదంటూ..

బెంగళూరు అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ నదీమ్ శనివారం చనిపోయాడు. గాయాలతో అతను మృతిచెందాడని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ధృవీకరించారు. సయ్యద్ మృతితో అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి చేసిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే సయ్యద్‌కు పరీక్ష చేయగా కరోనా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJ4mIE

0 comments:

Post a Comment