బెంగళూరు అల్లర్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న సయ్యద్ నదీమ్ శనివారం చనిపోయాడు. గాయాలతో అతను మృతిచెందాడని బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ ధృవీకరించారు. సయ్యద్ మృతితో అల్లర్లలో చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి చేసిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే సయ్యద్కు పరీక్ష చేయగా కరోనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJ4mIE
మరొకరు మృతి: జైలులో సయ్యద్ నదీమ్, గాయాలతోనని సీపీ ప్రకటన, బుల్లెట్ వల్ల కాదంటూ..
Related Posts:
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటనగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీపై జనసేనాని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ లో జరగనున్న ఎన్నికలలో జనసేన పోటీ చేస్తుందని జనసేన నేతలు … Read More
50 మంది చిన్నారులపై లైంగిక వేధింపులు.. ఆపై వికృత చర్యలు .. యూపీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖకు చెందిన ఒక జూనియర్ ఉద్యోగిని అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులకు కళ్ళు బైర్లుగమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గత పదేళ్ళలో 5… Read More
జగన్ కోటరీ భారీ స్కెచ్ -జస్టిస్ బోబ్డే కీలక తీర్పు -సంచైత క్రిస్టియనే: వైసీపీ ఎంపీ వ్యాఖ్యలుహైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాసిన ఫిర్యాదు లేఖ వ్యవహారాన్ని కోర్టు విచారిస్తుండగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్… Read More
శబరిమలకు వెళ్ళే భక్తుల కోసం హెల్ప్ లైన్ ప్రారంభం ... కరోనా సమయంలో భక్తుల భద్రతకు ప్రాధాన్యంకేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలో భక్తుల కోలాహలం మొదలైంది. రెండు నెలల పాటు వార్షిక మండల మకరవిళక్కు పూజలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు దర్శనా… Read More
టీం జో బిడెన్: వైట్హౌస్లోకి క్యాంపెయిన్ మేనేజర్.. డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవీ...అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ విజయం సాధించడంలో జెన్ ఓ మాల్లీ డిల్లాన్ కీ రోల్ పోషించారు. ఓటర్లకు అనుగుణంగా వ్యుహాలు రచించి.. అమలు చేశారు. ఇందుల… Read More
0 comments:
Post a Comment