ఏపీలో కరోనా కల్లోలం అంచనాలకు కూడా అందకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం కృష్ణా జిల్లా మినహాయిస్తే మిగతా రాష్ట్రమంతా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్యలోనూ భారీ మార్పులేవీ లేవు. దీంతో మరికొంత కాలం ఈ పరిస్ధితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 8601 కరోనా కేసులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CRToRI
Monday, August 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment