Monday, August 24, 2020

ఏపీలో కరోనా కల్లోలం- మరో 8600 కేసులు- 86 మరణాలు- కృష్ణాలోనే ఊరట....

ఏపీలో కరోనా కల్లోలం అంచనాలకు కూడా అందకుండా కొనసాగుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కేవలం కృష్ణా జిల్లా మినహాయిస్తే మిగతా రాష్ట్రమంతా కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరణాల సంఖ్యలోనూ భారీ మార్పులేవీ లేవు. దీంతో మరికొంత కాలం ఈ పరిస్ధితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 8601 కరోనా కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2CRToRI

0 comments:

Post a Comment