తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. ఈ నెల 21వ తేదీన తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అనంతరం- తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలను ఆయన లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం మార్చి 21వ తేదీన ఆయన సతీ సమేతంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38VcNhn
ఒక్కరోజు తేడాతో తిరుమలకు వైఎస్ జగన్.. చంద్రబాబు: సపరివార సమేతంగా టీడీపీ చీఫ్..కారణం?
Related Posts:
అమరావతిలో అఖిలాండనాయకుడు : 25 ఎకరాలు..రూ.150 కోట్లతో : శ్రీవారి ఆలయానికి తొలి అడుగు..!ఏపి నూతన రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మణానికి తొలి అడుగు పడింది. తుళ్లూరు మండలం వెంకపా లెం లో ఆలయ నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి చేతుల… Read More
వామ్మో కిచిడీలో పాము... చిన్నారులు తిని ఉంటే పరిస్థితి ఏమవును..?నాందేడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చిన్న పిల్లల ఆరోగ్యాలు ఎవరికీ పట్టడం లేదు. వచ్చామా, మనకప్పగించిన బాధ్యతలు పూర్తి చే… Read More
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు: అవినీతిరహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యంఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయగీతం ఆలపించడంతో సభలు ప్రారంభమయ్యాయి. అనంతరం పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశి… Read More
31వేల కోట్ల కుంభకోణం.. DHFL పై కోబ్రా పోస్ట్ సంచలన కథనంఢిల్లీ : గృహ నిర్మాణాలకు లోన్లు ఇవ్వడంలో అగ్రగామిగా ఉన్న డీహెచ్ఎఫ్ఎల్ (దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్) పై కోబ్రా పోస్ట్ వెలువరించిన కథనం… Read More
ఉన్నది లేనట్టు..! లేనిది ఉన్నట్టు..! అమెరికా ఫేక్ యూనివర్సిటీ పచ్చి మోసాలు..!!డెట్రాయిట్/హైదరాబాద్ : నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీస… Read More
0 comments:
Post a Comment