ఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అరణ్యరోదనగా మారుతున్న పరిస్థితులు మొదటినుంచి కనిపిస్తున్నాయి. ఇక తాజాగా మూడు రాజధానుల విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసిపి ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vsico
Wednesday, August 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment