ఏపీలో ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు మాటలను వైసిపి నేతలు లెక్కచేయడం లేదు. చంద్రబాబు వేదన, వైసీపీ ప్రభుత్వ పాలన పై ఆయన వ్యక్తం చేస్తున్న ఆక్రోశం అరణ్యరోదనగా మారుతున్న పరిస్థితులు మొదటినుంచి కనిపిస్తున్నాయి. ఇక తాజాగా మూడు రాజధానుల విషయంలో కూడా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వైసిపి ప్రభుత్వం తాను అనుకున్నదే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vsico
ముగిసిన 48 గంటల డెడ్ లైన్.. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు సవాల్ డోంట్ కేర్ అన్న వైసీపీ
Related Posts:
స్కూళ్లు ప్రారంభం .. బిల్డింగ్పై నుంచి దూకి పదో తరగతి అమ్మాయి ఆత్మహత్యహైదరాబాద్ : విద్యా సంవత్సరం ప్రారంభమైందో లేదో అప్పుడే విద్యార్థులు ఆందోళనకు గురువతున్నారు. ఏం జరుగుతుందో తెలియడం లేదు కానీ .. బలవన్మరణానికి పాల్పడే ధై… Read More
తుపాకీ వీడండి.. రాజ్భవన్లో భోజనం చేస్తూ చర్చిద్దాం : ఉగ్రవాదులకు కశ్మీర్ గవర్నర్ పిలుపుశ్రీనగర్ : శాంతిని మించిన అస్త్రం లేదు. ఇది తెలిసిన జమ్ము కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ శాంతి సందేశం ఇచ్చారు. ప్రజలకు అనుకుంటే మీరు తప్పులే కాలేసినట… Read More
స్పీకర్గా తమ్మినేని ఏకగ్రీవం: సభలో అధికారిక ప్రకటన: 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి..ఏపీ శాసనసభ నూతన స్పీకర్గా తమ్మినేని సీతారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గు రువారం సభలో ప్రకటించటం లాంఛనమే.… Read More
త్రిబుల్ తలాక్ బిల్లును వ్వతిరేకిస్తాం... బీజేపీ అలయెన్స్ పార్టీ నేత నితీష్ కుమార్బిహార్ ముఖ్యమంత్రి,జేడీయు అధినేత నితీష్ కుమార్ బీజేపీకి మరో షాక్ ఇవ్వనున్నారు. ఇప్పటికే తన రాష్ట్ర్రంలో చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో బీజేపీకి మొండి … Read More
వాట్ ఏ వెరైటీ.. ఏపిలో వారసుల వాపస్..! రాజకీయాల నుండి వ్యాపారం వైపు అడుగులు..!అమరావతి/హైదరాబాద్: ఏపి రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నో ఆశలతో, మరెన్నో ఆశయాలతో రాజకీయాల్లోకి వచ్చి బొక్కబోర్… Read More
0 comments:
Post a Comment