అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిస్తోంది. ఎందుకంటే.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే, గత కొద్ది రోజులుగా 9వేలు, 10వేల కరోనా కేసులు నమోదు కాగా.. తాజాగా 6వేల కేసులు మాత్రమే బయటపడటం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hhWQ7r
ఏపీలో తగ్గిన తాజా కరోనా కేసులు: 3 లక్షలకు చేరువలో, కోలుకున్నవారూ ఎక్కువే
Related Posts:
సుశాంత్ సింగ్ డెత్ కేస్: సీబీఐ దర్యాప్తు: విచారణ దశలో: రాహుల్కు నో ఛాన్స్: కిషన్ రెడ్డిహైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి స్పష్టం చ… Read More
మంత్రివేనా.. ఒళ్ళు బరువెక్కిందా .. మంత్రి అప్పలరాజు వ్యాఖ్యలపై టీడీపీ నేతల ఆగ్రహంరాజధాని అమరావతి ప్రాంత రైతుల పై ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై తనపై పోటీ చేసి గెలవాలని.. రాజధాని ప… Read More
ఐపీసీ, సీఆర్పీసీ మార్పులపై మోదీ ఫోకస్ - వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిదేశంలో అర్బనైజేషన్ పెరుగుతుననదని, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం నగరాలు, పట్టణాలకు వలస వస్తున్నారని, ఈ క్రమంలోనే నగరాల్లో… Read More
టూ ఫ్రంట్ వార్కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...ఇటు ఎల్ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్లో వాస్తవాధీన రేఖ… Read More
వామ్మో ఇదేంది.. లైంగికదాడి చేసినవారి.. భార్యలకు టికెట్ల్, ఇద్దరినీ ప్రకటించిన ఆర్జేడీ..బీహర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే నేరచరితులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కానీ వారి భార్యలకు మాత్రం ట… Read More
0 comments:
Post a Comment