Sunday, August 30, 2020

దేశంలో కరోనా కేసుల్లో అన్ వాంటెండ్ రికార్డ్: 35 లక్షల మార్క్‌: 63 వేల మందికి పైగా బలి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ గంటగంటకూ చెలరేగిపోతోంది. ఎవరూ కోరుకోని రికార్డులను నెలకొల్పుతోంది. రోజువారీ కొత్త కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. ఇదివరకు 60 వేలకు పైగా నమోదైన రోజువారీ కేసులు.. దాన్ని అలవోకగా అధిగమించేశాయి. 75 వేలకు పైగా నమోదవుతున్నాయి. దేశంలో మున్ముందు కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత మరింత భయానకంగా మారే అవకాాశాలు లేకపోలేదనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3juR9Um

0 comments:

Post a Comment