న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించారు. కరోనా అనేది దేవుడి చర్య అని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FeC0U
Thursday, August 27, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment