న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావం చూపిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం భారీగా పడిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలైపోయింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ వసూళ్ల వివరాలను వెల్లడించారు. కరోనా అనేది దేవుడి చర్య అని.. దాని కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులకు గురైందన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34FeC0U
కరోనా దేవుడి చర్య, 2.35 లక్షల కోట్ల లోటు, రాష్ట్రాలకు 2 మార్గాలు, పన్నులు పెంచలేం: నిర్మలా సీతారామన్
Related Posts:
ఈనెల 28న ఎన్నికల షెడ్యూల్: మార్చి నెలాఖరులో ఏపి ఎన్నికలు : మే లో కౌంటింగ్..!ఏపిలో అసెంబ్లీ .. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కు దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న సార్వత్రిక ఎన్నికల షె డ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని విశ్వ… Read More
ఈ టీడీపీ ఎంపీ మంచి నటుడు... సభలో నవ్వులు పూయించిన ప్రధాని మోడీఢిల్లీ: 16వ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రధాని ప్రసంగించారు. తనదైన శైలిలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ లక్ష్యంగా మాట్లాడారు. గత కొద్దిరోజులుగా ఢిల్… Read More
ధగధగ మెరిసేలా.. 'చార్మినార్' కొత్త అందాలు..!హైదరాబాద్ : భాగ్యనగరంలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రాంతాలున్నా.. చార్మినార్ ప్రత్యేకతే వేరు. హైదరాబాద్ చూడటానికి ఎవరొచ్చినా.. కచ్చితంగా చార్మినార్ చూసే … Read More
ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు, కార్యకర్తలకు కేటీఆర్ కండిషన్స్!!హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు (తెరాస), ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెస… Read More
ఏపిలో వాలెంటైన్స్ డే కీలక పొలిటికల్ ఘట్టం మిస్ : అసలు కారణం ఇదేనా..!ఏపి లో ఫిబ్రవరి 14న...ఈ రోజున జరగాల్సిన రెండు కీలక ఘట్టాలు వాయిదా పడ్డాయి. విపక్ష నేత జగన్ తన సొంతింటి గృహ ప్రవేశం ఇదే రోజన చేసి ఇక, ఇక్… Read More
0 comments:
Post a Comment