Friday, August 7, 2020

స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!

కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద్యా సంస్థలను రీఓపెన్ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయనుంది. రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొననున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a3EHHy

Related Posts:

0 comments:

Post a Comment