కరోనా వైరస్ కారణంగా దాదాపు 5 నెలలుగా మూతపడ్డ స్కూళ్లను తిరిగి తెరిచేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 14 వరకు దశలవారీగా విద్యా సంస్థలను రీఓపెన్ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు సమాచారం. అయితే దీనిపై తుది నిర్ణయాన్ని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయనుంది. రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొననున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a3EHHy
స్కూల్స్ రీఓపెన్... మొదట 10,12 విద్యార్థులకు... కేంద్రం ప్రణాళికలో కీలకాంశాలు ఇవే..!!
Related Posts:
సత్యంబాబు విషయంలో కానిస్టేబుల్ కుట్ర..! అయ్యో పాపం అనిపించే నిజాలు..!!విజయవాడ : ఆయేషా మీరా కేసులో విచారణను కేంద్ర విచారణ సంస్థ వేగవంతం చేసింది. అందులో బాగంగా పాత నేరస్తులుగా ముద్రించబడ్డ కొంత మందిని విచారించింది… Read More
ఆంధ్రా ద్వేషం..రాళ్లేసినా లాలూచీ : టార్గెట్ జగన్ : బాబు సెంటిమెంట్ రాజకీయం పండుతుందా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి… Read More
గిఫ్ట్ పేరుతో కేసీఆర్ భయపెడుతున్నారు: బాబు, 'తెలంగాణ' దెబ్బతో మాట్లాడనని చెప్పిన లగడపాటి!గుంటూరు: గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో ఏర్పాటు చేస్తున్న 36 అడుగుల భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఆవిష్కరించారు… Read More
మమతా ర్యాలీకి వాళ్లిద్దరూ రాలేదు సరే...పవన్ సంగతేంటి..?బీజేపీకి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఏర్పాటు కానున్న మహాకూటమి పై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏర్పాట… Read More
కేసీఆర్ ఆంధ్రాకు వస్తావా ...ముందు వీటికి సమాధానం చెప్పు : చంద్రబాబు షరతు..!టిఆర్యస్ .. టిడిపి మధ్య మాటల యుద్దం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్ది రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అవుతున్నా… Read More
0 comments:
Post a Comment