చెన్నై/ పుదుచ్చేరి: చెట్టుకింద ప్లీడర్ సినిమా మనందరికి చాలాబాగా గుర్తుంటుంది. చెట్టు కింద వ్యాపారాలు, లావాదేవీలు, సెటిల్ మెంట్ లు మనం చాలా చూశాము. అయితే దేశంలో తొలిసారి వేప చెట్టు కింద అసెంబ్లీ సమావేశం జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరీలో వరుసగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2DaBzwW
Sunday, July 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment