లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, పరిశ్రమలు మినహా శని, ఆదివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కే అవస్తి ఆదివారం ప్రకటించారు. అత్యవసర సరుకుల రవాణా, పరిశ్రమల్లో ఉత్పత్తి వంటి ఇతర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYfwl0
Coronavirus: యూపీ సీఎం కీలక నిర్ణయం, వారాంతాల్లో అన్నీ బంద్
Related Posts:
ఆ 60 మంది ఎవరు ? 10 మంత్రి పదవులు భాగస్వామ్యపక్షాలకు.. మరికొన్నిగంటల్లో మోదీ ప్రమాణంన్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఆయనతోపాటు ఎవరెవరు క్యాబినెట్లో కొలువుదీరుతున్నారనే… Read More
జగ్గారెడ్డి సంచలనం .. రాహుల్ రాజీనామా వెనుక వ్యూహం వుందిసార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బ తింది. దీంతో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పార్టీ ఓటమికి నైతిక… Read More
టీడీపీ ఏకైక అస్త్రాన్నిజగన్ హైజాక్ : చంద్రబాబు చేయలేకపోయారు : కొత్త సీఎం చేసి చూపిస్తున్నారు.ఏపీ ఎన్నికల్లో టీడీపీని ఘోరంగా ఓడించిన జగన్..టీడీపీ మూలాలను దెబ్బ తీసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందు కోసం ప్రమాణ స్వీకారాన్ని ముహూర్తంగా ఎం… Read More
పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా కొనసాగింపు..?బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి అమిత్ షా మరోకొద్ది రోజులపాటు కొనసాగనున్నట్టు సమాచారం. గురవారం ప్రధానిగా భాద్యతలు చేపడుతున్న నేపథ్యంలోనే మోడీతో… Read More
తెలంగాణాపై బీజేపీకి చిగురించిన ఆశలు.. భవిష్యత్ లో అధికారమే లక్ష్యంగా పార్టీ కసరత్తులురానున్న రోజుల్లో తెలంగాణా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా ? అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా ? అందుకోసం బీజేపీ అధిష్టానం కసర… Read More
0 comments:
Post a Comment