లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకులు, పరిశ్రమలు మినహా శని, ఆదివారాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మార్కెట్లను మూసివేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ మేరకు హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కే అవస్తి ఆదివారం ప్రకటించారు. అత్యవసర సరుకుల రవాణా, పరిశ్రమల్లో ఉత్పత్తి వంటి ఇతర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZYfwl0
Coronavirus: యూపీ సీఎం కీలక నిర్ణయం, వారాంతాల్లో అన్నీ బంద్
Related Posts:
ముగ్గుల్లో కారు, పతంగిలో కేసీఆర్, వినూత్నంగా మున్సిపోల్స్ ప్రచారం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చ… Read More
విశాఖలోనే రిపబ్లిక్ డే వేడుకలు: వేదిక ఖరారు, సీఎం జగన్, గవర్నర్ హాజరుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు మాత్రం గణతంత్ర వేడుకలను విశాఖపట్నంలోనే నిర్వహించాలని నిర్ణయించింది. … Read More
జగన్ సర్కార్కు హైకోర్టు షాక్.. రాజధాని రైతులపై దాడి ఘటనపై జడ్జీల సీరియస్..ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆందోలనలను చేస్తోన్న రైతుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టింది. రాజధాని ప్ర… Read More
మకర సంక్రాంతి రోజు విపక్షాల భ్రాంతి తొలగాలి, సోషల్ మీడియాతో మున్సిపోల్స్లో ప్రచారం: కేటీఆర్మున్సిపల్ ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం చెప్పింది చెప్పినట్టు చూపించేది… Read More
ముషారఫ్ ఇక స్వేచ్ఛా జీవి: మరణ శిక్ష తీర్పును కొట్టేసిన లాహోర్ కోర్టులాహోర్: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు లాహోర్ కోర్టులో భారీ ఊరట లభించింది. ముషారఫ్కు ప్రత్యేక కోర్టు విధించిన మరణశిక్షను లాహోర్ హైకోర్… Read More
0 comments:
Post a Comment