సంచలన రీతిలో విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టుతో పాటు విశాఖలోని సింహాచలం ఆలయ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన పూసపాటి వంశ వారసురాలు సంచైత గజపతిరాజు తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్ని విమర్శలు ఎదురైనా లెక్క చేయకుండా సింహాచలం ఆలయ అభివృద్ధిపై దృష్టిసారించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న కృషికి తొలి ఫలితం లభించింది. ఇన్నాళ్లూ తనను విమర్శించిన వారికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/333t2ac
సంచైతకు తొలి విజయం- కేంద్రం ప్రశంసలు...ప్రసాద్ పథకానికి ఎంపికైన సింహాచలం ఆలయం..
Related Posts:
యువత, మహిళలకు ప్రధాని మోడీ రిక్వెస్ట్: ఓటు వేయాలని ట్వీట్పశ్చిమ బెంగాల్లో నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సారి కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నేతలు కోరుతున్నారు. మీ ఆమూల్యమైన ఓటు వ… Read More
పవన్ కళ్యాణ్ జగన్ బాధితుడయ్యాడు, ఆయనపై కక్ష అందుకేగా : వకీల్ సాబ్ కు మద్దతుగా చంద్రబాబుతిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార పార్టీ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . తిరుప… Read More
ఇండియాలో పోటెత్తుతున్న కరోనా కేసులు .. గత 24గంటల్లో 1,45,384 కేసులతో రికార్డ్ బ్రేక్ , 794 మరణాలుభారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభన కొనసాగిస్తోంది. 10 లక్షలు దాటిన క్రియాశీల కేసులతో భారతదేశంలో కరోనా కలవరాన్ని పెంచుతోంది. ఊహించని విధంగా పెరుగుతున్న … Read More
మేషరాశి వారికి శ్రీ ప్లవ నామ సంవత్సర 2021-2022 ఉగాది వార్షిక ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
మిధునరాశి వారికి 2021 - 2022 శ్రీ ప్లవ నామ ఉగాది వార్షిక ఫలితాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment