రాజస్తాన్ రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేయడంతో.. విపక్ష బీజేపీ చిన్న, చితక పార్టీలు.. స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతోంది. అసెంబ్లీలో బలం లేదని, నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కామెంట్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అశోక్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fx7E0q
ఎమ్మెల్యేల కొనుగోలు..?: కాంగ్రెస్ నేతలతో బీజేపీ సంప్రదింపులు, ఆధారాలు ఉన్నాయి: అశోక్ గెహ్లట్..
Related Posts:
తెలంగాణ బిడ్డల ఎవరెస్ట్ యాత్ర.. గిరిజన యువతులకు గోల్డెన్ ఛాన్స్ఆదిలాబాద్ : సాహసం వారికి వెన్నతో పెట్టిన విద్య. బాలికలే కదా మీకెందుకు సాహసాలంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. సాహసాలు చేస్తామంటే సహకారం అందించారు. అ… Read More
చంద్రబాబు నిర్వహించే కేబినెట్ మీటింగ్కు సీఎస్ సహకరించాలని భావిస్తున్నారా? మీ కామెంట్ ఏంటి?అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. సీఎస్ తీరుపై చంద్రబాబు నిప్పులు చెరుగుతున్నారు. … Read More
అక్కడా ఓ మధుసూదన్ గుప్తా: ఈవీఎంను ధ్వంసం చేసిన పార్టీ నేతపాట్నా: మన రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ సందర్భంగా అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన పార్టీ అభ్యర్థి మధుసూదన్ గుప్తా పోలింగ్ కేంద్రంలో హల్… Read More
121 కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఐటీబీపీ నోటిఫికేషన్ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ఫోర్స్ కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 121 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హులై… Read More
మీడియాది అసత్య ప్రచారం .. విద్యార్థుల ఆత్మహత్యలకు ఇంటర్ ఫలితాలు కారణం కాదన్న ఇంటర్ బోర్డు కార్యదర్శితెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై విపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు రేపిన మంటలు … Read More
0 comments:
Post a Comment