కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడటంతో... కొంతమంది ముఠాగా ఏర్పడి కొత్త దందాకు తెరలేపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్కో దాన్ని రూ.1లక్షకు విక్రయిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే... ఇలా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాల గుట్టు రట్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elmyVY
ఆఖరికి 'ఆక్సిజన్'నూ వదల్లేదు... బ్లాక్ దందా... హైదరాబాద్లో రెండు ముఠాలు అరెస్ట్...
Related Posts:
మొట్టమొదటి హెచ్ఐవీ క్లినిక్ః `అలాంటి` వారికి మాత్రమే ప్రవేశం..ఇతరులు నిషిద్ధంముంబైః సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్ల కోసం హమ్ సఫర్ ట్రస్ట్-మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేశాయి. … Read More
శ్రీకాకుళం లోక్ సభ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జిగా జెయింట్ కిల్లర్శ్రీకాకుళంః కొద్దిరోజుల కిందటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక పదవి దక్కింది. శ్రీకాకుళం … Read More
ఏపిలో సిట్ లు ఏర్పాటు : డేటా దొంగిలింపు...ఫారం-7 లపై : కొనసాగుతున్న ఫైట్..!ఏపి డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే డేటా చోరీ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఏపి ప్రభు… Read More
మహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథంబాగా చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేస్తారు. కాస్త తెలివైన మహిళలు వర్తక వ్యాపారాలు చేస్తారు. పెద్దగా చదువుకోక, వ్యాపారాలు చేసేంత తెలివిలేక, వంటింటికే పర… Read More
నీరవ్ మోడీ బంగ్లాను కూల్చేందుకు ఎన్ని డైనమైట్లు వాడుతున్నారో తెలుసా..?ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు కుచ్చుటోపీ పెట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ ఎంతో ఇష్టంగా కట్టుకున్న అలీబాగ్లోని బంగ్లాను శుక… Read More
0 comments:
Post a Comment