Saturday, July 11, 2020

ఆఖరికి 'ఆక్సిజన్'నూ వదల్లేదు... బ్లాక్ దందా... హైదరాబాద్‌లో రెండు ముఠాలు అరెస్ట్...

కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడటంతో... కొంతమంది ముఠాగా ఏర్పడి కొత్త దందాకు తెరలేపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలించి ఒక్కో దాన్ని రూ.1లక్షకు విక్రయిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే... ఇలా బ్లాక్‌ మార్కెట్‌ దందాకు తెరలేపడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు ఈ ముఠాల గుట్టు రట్టు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elmyVY

0 comments:

Post a Comment