కరోనా వైరస్ నేపథ్యంలో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ ఏర్పడటంతో... కొంతమంది ముఠాగా ఏర్పడి కొత్త దందాకు తెరలేపారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి ఒక్కో దాన్ని రూ.1లక్షకు విక్రయిస్తున్నారు. ఓవైపు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే... ఇలా బ్లాక్ మార్కెట్ దందాకు తెరలేపడం గమనార్హం. తాజాగా హైదరాబాద్ వెస్ట్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ముఠాల గుట్టు రట్టు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3elmyVY
ఆఖరికి 'ఆక్సిజన్'నూ వదల్లేదు... బ్లాక్ దందా... హైదరాబాద్లో రెండు ముఠాలు అరెస్ట్...
Related Posts:
కర్ణాటక ప్రభుత్వానికి సినిమా కష్టాలు, ఎమ్మెల్యేలు రాజీనామా ? మతిపోయిందా, అయోమయం!బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఇంటికి పంపించాలని బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి హెచ్.డి.… Read More
కొలువుదీరనున్న అసెంబ్లీ... అమరవీరులకు కేసీఆర్ నివాళిహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ రెండోసారి కొలువుదీరనుంది. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల … Read More
సీబీఐ కొత్త డైరెక్టర్ తేలేది ఆనాడే...! 24న హై పవర్ కమిటీ భేటీఢిల్లీ : సీబీఐ కొత్త డైరెక్టర్ నియామకంపై ఈనెల 24న హై పవర్ కమిటీ భేటీ కానుంది. ఇటీవల సీబీఐలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న నేపథ్యంలో నయా డైరెక్టర్ ఎవర… Read More
సీఎల్పీ నేతగా ఆ ఇద్దరిలో ఒకరికి అవకాశం..! మరికొద్ది సేపట్లో ప్రకటన..!!హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా ఆచితూచి చేస్తుంటుంది. అది కొన్ని సందర్బాల్లో అనూకూ ఫలితాలను ఇస్తే మరి కొన్ని సందర్బాల్లో ప్రతికూల ఫలి… Read More
ముసుగు తొలిగిపోయింది : ఏపికి ఇస్తే మాకూ కావాలన్నారు : అందుకే జగన్ తో భేటీ..!ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు..జగన్ -కేటీఆర్ భేటీ పై ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బీజేపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ … Read More
0 comments:
Post a Comment