విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే అక్కడ 7998 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో చాలామంది పెద్ద వయస్సు ఉన్నవారు కరోనా పరీక్షల్లో పాజిటివ్ రాగా వారంతా హోం క్వారంటైన్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి ఆరోగ్యపరమైన సమస్యలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. చివరి నిమిషంలో హాస్పిటల్కు చేరుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eV2GcH
ఇంట్లో చికిత్సకే వృద్ధులు మొగ్గు..చివరి నిమిషంలో....అందుకే అలా: వైద్యాధికారులు
Related Posts:
ఎటు చూసినా ఎన్నికలే..! చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న నేతలు..! ఏంది పరిష్కారం..?హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ నేతలకు వరుస ఎన్నికలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, మొన్న లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయత… Read More
జరభద్రం: ఈ పాస్వర్డ్ మీదైతే మీ ఆన్లైన్ అకౌంట్కు ముప్పువాటిల్లినట్లే..!ప్రపంచంలో అత్యధిక మంది ప్రజలు తమ ఆన్లైన్ ఖాతాలకు వినియోగిస్తున్న పాస్వర్డ్ ఏంటో తెలుసా..? అత్యంత భద్రతతో కూడి ఉండాల్సిన పాస్వర్డ్ను కంప్యూటర్పై ఓ… Read More
ఉప్పల్ స్టేడియంలో తప్పతాగి తెలుగు టీవీ యాంకర్ తో పాటు మరో ఐదుగురు హల్ చల్ .. కేసు నమోదుఐపీఎల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్ కు సన్రైజర్స్ హైదరాబాద్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆదివారం కావటంతో ఈ మ్యాచ్… Read More
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన టీఎస్ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారకులెవరు? మీ కామెంట్ చెప్పండిహైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూల్యాంకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు బోర్డు తీరుపై అనుమానాలు నె… Read More
శ్రీలంకలో అంతకంతకు పెరుగుతున్న మృతులు..చనిపోయిన వారిలో ఐదుగురు భారతీయులు..కొలంబో : పదేళ్ల ప్రశాంతతకు భంగం కలిగిస్తూ శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లు భారీ ప్రాణనష్టం మిగిల్చాయి. కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో ఇప్పటి వ… Read More
0 comments:
Post a Comment