మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం రూ.100 లంచం ఇవ్వలేదన్న కారణంగా అధికారులు ఓ కోడిగుడ్ల బండిని రోడ్డుపై అడ్డంగా పడేసి వెళ్లిపోయారు. అసలే లాక్ డౌన్ కష్టాలతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నవేళ.. అధికారులు ఇలా చిరు వ్యాపారుల పట్ల రెచ్చిపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WODLRJ
రూ.100 లంచం ఇవ్వలేదని... ఆ బాలుడి పట్ల నిర్దాక్షిణ్యంగా... వైరల్ వీడియో...
Related Posts:
`నేను వారిని తరముకుంటూ వెళ్తున్నా..`అభినందన్: 86 సెకెన్లలో నియంత్రణ రేఖ దాటిన వింగ్ కమాండర్న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకు వచ్చిన పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-16 ఎయిర్ క్రాఫ్ట్ ను తరిమి … Read More
జనసేన తరఫున ఎమ్మెల్యే, ఎంపీలుగా పోటీ చేసేందుకు రైతులు, ఐటీ ఇంజినీర్ల ఉత్సాహంఅమరావతి: జనసేన వైపు అన్ని పార్టీలు చూస్తున్నాయని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ నుంచి బరిలోకి దిగడానికి వివిధ వర్గాలు, విద్యావంతులు ఉత్సాహం చూ… Read More
హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబుమేడ్చల్ : మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (… Read More
లోక్సభ బరిలోకి కోడెల : తనయుడికి అసెంబ్లీ సీటు : కోడెల పై వైసిపి నుండి ఆయనేనా..!ఏపి శాసనసభా స్పీకర్ కోడెల శివ ప్రసాద్ లోక్సభ బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఆయన ప్రస్తుతం గుంటూ రు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నార… Read More
మరో మారు బండ బాదుడు ...గ్యాస్ ధరల పెంపుమరోమారు వంట గ్యాస్ ధరలు మంట పుట్టించనున్నాయి. డీజిల్, పెట్రోలు ధరలు పెంచుతూ ఇప్పటికే సామాన్యుడిపై పెనుభారం మోపుతున్న కంపెనీలు పేదవాడి నడ్డి విరుస్తూ … Read More
0 comments:
Post a Comment