జగన్ రెడ్డి రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించారు. రాష్ట్రంలో దళితులపై దమనకాండ కొనసాగుతోందని లోకేశ్ ఫైరయ్యారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు అనుకూలంగా ప్రవర్తిస్తూ.. దళిత యువకులపై దాడుల చేయడం సరికాదన్నారు. మరోవైపు కరోనా క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవు.. ఈ మేరకు లోకేశ్ ట్వీట్లు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WET9A4
Tuesday, July 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment