Tuesday, July 21, 2020

23శాతం ఢిల్లీ నివాసితుల్లో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నాయి: సర్వే

ఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సెరో-సర్వే తమ స్టడీ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ నివాసితుల్లో IgG యాంటీబాడీస్ 23.48శాతం ఉందని వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్‌లో ఈ స్టడీని నిర్వహించింది. చాలామందికి కరోనావైరస్ సోకినప్పటికీ ఈ యాంటీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkgBdY

Related Posts:

0 comments:

Post a Comment