ఢిల్లీ: కరోనావైరస్ కరాళ నృత్యం చేస్తున్న వేళ సెరో-సర్వే తమ స్టడీ ద్వారా ఒక విషయాన్ని వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అక్కడ నివాసితుల్లో IgG యాంటీబాడీస్ 23.48శాతం ఉందని వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్లో ఈ స్టడీని నిర్వహించింది. చాలామందికి కరోనావైరస్ సోకినప్పటికీ ఈ యాంటీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hkgBdY
23శాతం ఢిల్లీ నివాసితుల్లో కరోనావైరస్ యాంటీబాడీస్ ఉన్నాయి: సర్వే
Related Posts:
జనతా కర్ఫ్యూ : కేసీఆర్ చెప్పినా కూడా మోడీకి వ్యతిరేకంగా పోస్టులు.. టీఆర్ఎస్ కౌన్సిలర్ అరెస్ట్కరోనాపై ఇప్పుడు ప్రపంచం పోరాడుతుంది. ఇక భారత్ సైతం కరోనాపై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు … Read More
జనతా కర్ఫ్యూ: సరిగ్గా సాయంత్రం 5కు.. చప్పట్లు, చప్పుళ్లతో మార్మోగిన దేశం..స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కరోనా మహమ్మారిపై పోరాడుదామన్న పిలుపును దేశ ప్రజలు గుండెలకద్దుకున్నారు. జనతా కర్ప్యూలో భాగంగా ఆదివారం ఇళ్లకే పరిమితమైన జనం… Read More
Coronavirus: దుబాయ్ టూ బెంగళూరు, 6 మందికి కరోనా వైరస్, 195 మందిలో, మొత్తం 21!బెంగళూరు: కరోనా వైరస్ వ్యాధి (COVID-19) పాజిటివ్ కేసులు భారత్ లో రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి కరోనా వైరస్ వ్యాధి సోకుందో అర్థం… Read More
గల్లీ టూ ఢిల్లీ.. గంటా బజాయించి ఐక్యతను చాటిన భారతీయులుజనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5గంటలకు ప్రజలంతా చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.ఇంతటి సంక్షోభ కాలంలో ప్రజల కోసం నిరంతర సేవలు అందిస్తున్న వైద్యు… Read More
తెలంగాణ లీడర్లే టార్గెట్?: భీకర ఎన్కౌంటర్లో 17 మంది జవాన్లు మృతి, పలువురికి గాయాలురాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లాలో సుమారు 24 గంటలపాటు పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 17 మంది … Read More
0 comments:
Post a Comment