అమరావతి: సాగర నగరం విశాఖపట్నంలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సచివాలయం కోసం అనువైన భవనాలను గుర్తించే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది. తాజాగా- పోలీసు కార్యాలయాలను నెలకొల్పడానికి అవసరమైన భవన సముదాయాలను కోసం అన్వేషణ మొదలు పెట్టింది. దీనికోసం ఏకంగా-
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eWjiBE
Sunday, July 5, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment