తిరుమలలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. దీంతో టీటీడీ అర్చకులలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే 18మంది అర్చకులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మెరుగైన వైద్య చికిత్స
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ODEVLq
టీటీడీలో కరోనా కల్లోలం.. కాసేపట్లో నిర్ణయం... జగన్ ఆర్డర్ కోసం వెయిటింగ్...
Related Posts:
ఎన్నికల్లో అభ్యర్థుల సిత్రాలు స్టార్ట్..! ప్రచారానికి సిద్దమవుతున్న రథాలు..!!హైదరాబాద్ : ఎన్నికల చిత్రాలు మొదలయ్యాయి. ఓట్ల కోసం. ఎన్నికల్లో ఖర్చులను భరించేందుకు అభ్యర్థుల ఆపసోపాలు కూడా మొదలయ్యాయి. బాగ్అంబర్ పేటకు చె… Read More
నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు ప్రారంభంహైదరాబాద్ : ఐటీ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న నాగోల్ హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ఉదయం 9:30 గంటలకు అమీర్ పేట్ ఇంటర… Read More
నిష్పాక్షిక విచారణ జరగాలి: జగన్ సీయం కావాలని : వివేకా కుమార్తె సునీత..!తన తండ్రి వివేకానందరెడ్డి హత్య పై నిష్పక్షపాత విచారణ జరగాలని వివేకా కుమార్తె సునీత కోరారు. వివేకా హత్య పై వస్తున్న రకరకాల ప్రచారాల పై ఆ… Read More
'Main Bhi Chowkidar': సెక్యూరిటీ గార్డులతో మోదీ సమావేశంన్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 'Main Bhi Chowkidar' ట్రెండ్ అవుతోంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్గాంధీ .. ప్రధాని మోదీ కాపాలాదారు దొంగే (చౌకిదార్ చోర్ హై) చేస్… Read More
పట్టణ యువతకు కాస్త మెరుగు-గ్రామీణ యువతలో అవే వెతలుముంబై: ఎన్నికల బరిలో దిగిన అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోల్లో కనిపించే అంశం..ఉద్యోగం, ఉపాధి అవకాశాలు. బాబు వస్తేనే జాబు వస్తుందంటూ 2014 ఎన్నికల్లో ఊద… Read More
0 comments:
Post a Comment