న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పలువురు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల్లో 0.28శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ImwqE
హైదరాబాద్ సహా ఆ నగరాల్లో ఆందోళనకర పరిస్థితి: కోలుకుంటున్నామంటూ కేంద్రమంత్రి
Related Posts:
పాపం, కొడుకు కోసం ఓటు వెయ్యలేని సీఎం దంపతులు, అదే కారణం, సుమలతతో ఢీ కొట్టిన హీరో!బెంగళూరు: కర్ణాటక మొత్తం మండ్య లోక్ సభ నియోజక వర్గంలో ఎవరు గెలుస్తారు అని ఎందురుచూస్తున్నారు. మండ్య నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమ… Read More
కలుపుకోరు.. కలవనివ్వరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సీనియర్ ల పెత్తనం..!గులాబీ పార్టీలో వింత పోకడ..!!హైదరాబాద్ : నియోజకవర్గ అభివృద్ధి కోసమని పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన విపక్ష ఎమ్మెల్యేలు గులాబీ వనంలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొం టున్నారు. సీని… Read More
ఎన్నికల చరిత్రలో మొదటిసారి! ఓటు వేసిన మానసిక వికలాంగులు! ఒకరో, ఇద్దరో కాదు..వందమందికి పైగా!చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందర్భంగా తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్ లో చారిత్రత్మక ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వ… Read More
పార్టీ మారబోమని అఫిడవిట్లు తీసుకుందామని కాంగ్రెస్ సంచలన నిర్ణయం ..అందుకేమూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది. లోక్ సభ ఎన్నికలు ముగిశాయో లేదో స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన పర… Read More
హెడ్కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన బీఎస్ఎఫ్బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర… Read More
0 comments:
Post a Comment