న్యూఢిల్లీ: దేశంలో కరోనా అదుపులోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలో కరోనా పరిస్థితులపై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పలువురు మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో యాక్టివ్ కేసుల్లో 0.28శాతం మంది మాత్రమే వెంటిలేటర్లపై ఉన్నారని తెలిపారు. ఢిల్లీని దాటేసిన ఏపీ: మూడోరోజూ 10వేలు దాటిన కరోనా కేసులు, 68 మరణాలు, జిల్లాల వారీగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ImwqE
Friday, July 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment