అమరావతి: మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఓ వైపు సంబురాలు మిన్నంటుతుండగా మరో వైపు నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయరాజధానిగా, అమరావతిని శాసనరాజధానిగా చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ పలువురు నిపుణులతో చర్చించి ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ ఆమోద ముద్ర వేయగానే విశాఖలో కర్నూలులో సంబురాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3figf62
Friday, July 31, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment