ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉన్నందున,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3dBno
ఏపీ రాజధాని బిల్లులపై అదే ఉత్కంఠ.. న్యాయకోవిదులతో గవర్నర్ సంప్రదింపులు..
Related Posts:
ఎగురుతున్న విమానం నుండి క్రిందపడ్డ శవం...!ఎగురుతున్న విమానంలో నుండి శవం క్రిందపడింది..అదికూడ మూడు వేల అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి గార్డెన్లో సన్బాత్ చేస్తున్న వ్యక్తి ముంద… Read More
వేట మొదలుపెట్టిన ప్రభుత్వం..! తిరుపతిలో నారాయణ కాలేజీలు సీజ్..!!తిరుపతి/హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న స్కూల్స్, కాలేజీలపై అధికారులు కొరడా ఝలుపిస్తోంది వైసీపి ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏప… Read More
సిల్లీ రీజన్.. అన్నను చంపిన తమ్ముడు..!మంచిర్యాల : అన్నాదమ్ముల మధ్య అనుబంధం ఎంతటిదో.. ఆస్తులు రేపే చిచ్చు కూడా అదే స్థాయిలో ఉంటోంది. ప్రేమానురాగాలు విరబూయాల్సిన చోట కక్షలు, ప్రతీకారాలు రాజ్… Read More
వైసీపీకి మరో ఎంపీ పెరుగుతారా: ఓటు వేసిన వారే కోర్టుకు.. అసలు సమస్య అదే: టీడీపీ ఏం చెబుతోంది..!తాజా ఎన్నికల్లో వైసీపీకి ఏపీలోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో 22 సీట్లు దక్కాయి. కేవలం మూడు చోట్ల మాత్రమే టీడీపీ విజయం సాధించింది. అయితే, ఆ మూడు… Read More
థరూర్ వర్సెస్ టిక్టాక్ : ఆరోపణలు అసంబద్ధమని కౌంటర్న్యూఢిల్లీ : సమాచారాన్ని సేకరించి, చైనాకు టిక్టాక్ అందిస్తోందనే కాంగ్రెస్ నేత శశిథరూర్ చేసిన ఆరోపణలను ఆ సంస్థ ఖండించింది. ఆరోపణలన్నీ అవాస్తవమని తోసిప… Read More
0 comments:
Post a Comment