ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై ఉత్కంఠ కొనసాగుతున్నది. వీటిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఏపీ సర్కారుకు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతోన్న నేపథ్యంలో దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. వికేంద్రీకరణ బిల్లు.. ఏపీ పునర్విభజన చట్టం-2014తో ముడిపడి ఉన్నందున,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2D3dBno
ఏపీ రాజధాని బిల్లులపై అదే ఉత్కంఠ.. న్యాయకోవిదులతో గవర్నర్ సంప్రదింపులు..
Related Posts:
టిక్టాక్ ఎంత పనిచేసింది.. వద్దన్న వీడియోలు, ఇల్లాలిపై అనుమానం, అనాధలుగా...ఔత్సాహికులతో ఉన్న ప్రతిభను టిక్ టాక్ ఏమాత్రం వెలికితీస్తుందో తెలియదు కానీ.. గొడవలకు కారణమవుతుంది. ఘర్షణను మించి హత్యలు కూడా జరగడం ఆందోళన కలిగిస్తోంది.… Read More
మహా టెన్షన్... గవర్నర్ చేతిలోకి సీఎం సీటు... ఏజీతో సమావేశం అయిన గవర్నర్మహారాష్ట్రలో ఉత్కంఠకు ఆ రాష్ట్ర గవర్నర్ మరింత అజ్యం పోశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోషియార్ రాష్ట్ర అ… Read More
ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. నలుగురు అక్కాచెల్లెళ్లు.. ఒకే రోజున, ఒకే వేదికపై... ఒక్కటి...వారు కవలలు. క్వించుపులెట్స్. అంటే ఐదుగురు కవలలు. వీరిలో నలుగురు అక్కాచెల్లెళ్లు, ఓ సోదరుడు ఉన్నారు. 24 ఏళ్ల క్రితం రమాదేవి దంపతులకు జన్మించారు. కవలలు … Read More
బార్లకు కౌంట్డౌన్... జనవరి నుండి తగ్గింపు... సీఎం జగన్ ఆదేశంఏపీలో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మద్యం షాపుల నిర్వాహణకు పల… Read More
సీఎం బెర్త్ ఇస్తానంటే పిలువండి.. లేదంటే లేదు, బీజేపీకి ఉద్దవ్ అల్టిమేటం..మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీ ప్రధాన భాగస్వామ్య పక్షం శివసేన సీఎం బెర్త్ అడగడంతో మహా పీఠముడి న… Read More
0 comments:
Post a Comment