తెనాలి: గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పేషెంట్లకు చికిత్స అందిస్తోన్న నర్సులు, ఇతర హెల్త్ వర్కర్లకు ప్రభుత్వం పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్లను అందజేయలేకపోతోందని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. పీపీఈ కిట్లు లేకపోవడం వల్ల ఫ్రంట్లైన్ వారియర్లు రెయిన్ కోట్లను ధరించి.. పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hEBh0t
తెనాలి ఆసుపత్రి: పీపీఈ కిట్లు లేక..రెయిన్ కోట్లతో పేషెంట్లకు వైద్యం: ఆపదలో వారియర్స్: జనసేన
Related Posts:
జగన్ సర్కారుకు మరో షాక్- ఎడ్యుకేషన్ హాలిడే ప్రకటించిన మెడికల్ కాలేజీలు..ఏపీలో విద్యావ్యవస్ధ ప్రక్షాళనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్ మెంట్ కోటా ఫీజులను త… Read More
హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు .. ఇకనైనా బుద్ధి తెచ్చుకో .. గోరంట్ల బుచ్చయ్య చౌదరినిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కారణంగా మారింది. నిమ్మగ… Read More
సిగ్గుంటే రాజీనామా చేయాలి: జగన్ను టార్గెట్ చేసిన టీడీపీ బీజేపీ: అప్పీల్కు వెళ్లొద్దంటూఅమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టులో వ్యతిరేక తీర్పు రావడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సార… Read More
నిమ్మగడ్డకు తాత్కాలిక ఉపశమనం.. ఇక హైకోర్టుకు డాక్టర్ సుధాకర్..! అదే జరగనుందా..?అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వైసీపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా వేదికను కూల్చేసి … Read More
పాకిస్తాన్ విమాన ప్రమాదం: ఘటనా స్థలంలో రెండు బ్యాగులు స్వాధీనం..ఏముందో తెలుసా?కరాచీ: వారం రోజుల క్రితం పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 90కి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఇక ఈ విమాన ప్రమాదం… Read More
0 comments:
Post a Comment