52 రకాల బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోపు చైర్మన్ల నియామక ప్రక్రియ పూర్తి కావాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టంచేశారు. తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్లను నియమించడంతోపాడు 7 నుంచి 12 మంది డైరెక్టర్లు కూడా ఉంటారని స్పష్టంచేశారు. కులాల అభివృద్ది కోసం పాటుపడిన వారికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు స్పష్టంచేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OLzt9n
Tuesday, July 21, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment