హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న 11 మందిని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందేభారత్ మిషన్ ప్రత్యేక విమానంలో 11 మంది ప్రయాణికుల నుంచి 3.11 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్యాంట్ల లోపలివైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్యాకెట్లలో బంగారం దాచుకుని తెస్తున్నట్లు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/317rbyq
3 కిలోల బంగారం తరలిస్తున్న 11 మంది అరెస్ట్: వందేభారత్ విమానాల్లో వచ్చి..
Related Posts:
శంషాబాద్లో బంగారం పట్టివేత.. బెదిరించి స్ల్మగ్లింగ్ చేయించారంటూ ఆవేదన...!వారంత బంగారం స్మగ్లర్లు, రెండు కోట్ల రుపాయల బంగారాన్ని జెడ్డా నుండి స్మగ్లింగ్ చేస్తూ శంషాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే ట్విస్ట్ ఏంటంటే పట్టుపడ్డ… Read More
లిక్కర్ బాటిల్స్ పై గాంధీ ఫోటోను ముద్రించడం తప్పే...క్షమించండి... ఇజ్రాయిల్ కంపనీబీరు బాటిల్స్ పై జాతిపిత మహాత్మ గాంధీ బోమ్మను ముద్రించిన ఇజ్రాయిల్ కంపనీ భారత దేశానికి క్షమాపణాలు చెప్పింది. భారతీయుల సెంటిమెంట్ను ఆగౌరవ పరిచినందుకు … Read More
దెయ్యాలు వదిలిస్తానన్న ఫాస్టర్.. జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు ఏమన్నారంటే..! (వీడియో)హైదరాబాద్ : మనం ఉంది 21వ శతాబ్దంలో.. శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచం దూసుకెళ్తుంది. కానీ మూఢ నమ్మకాలు మాత్రం వీడటం లేదు. ఎక్కడో ఓ చోట దెయ్యాలు, భూతాల … Read More
మరో దారుణం: గోవులను దొంగలించేందుకు వచ్చాడని వ్యక్తిని కొట్టి చంపిన గ్రామస్తులుత్రిపురా: గోవులను స్మగ్లింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు సామూహిక దాడులు చేశారు కొందరు హిందూ సంఘాలకు చెందినవారు. గత కొద్ది రోజుల… Read More
పశ్చిమ బెంగాల్ పేరు మార్పు రగడ.. మరోసారి లేఖల యుద్దంపశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క పేరు మరోసారి కేంద్ర, రాష్ట్రాల మధ్య అగ్నికి అజ్యం పోసింది.. గత సంవత్సరం బెంగాల్ పేరును మార్చాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ… Read More
0 comments:
Post a Comment