అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉప్పెనలా మారాయి. రోజురోజుకూ భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ గంటగంటకూ కొనసాగుతోంది. ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనికితోడుగా మరణాలు కూడా అదే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 500 మార్క్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wQFHR
ఏపీలో కరోనా ఉప్పెన: ఒక్కరోజే 2600లకు పైగా: ఆ జిల్లాలో 600లకు పైగా కేసులు
Related Posts:
కరోనా కంట్రోల్ కాకుండానే లాక్ డౌన్ ఎత్తివేత మంచిది కాదు ..హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థకరోనా వ్యాప్తిని అరికట్టటానికి విధించిన లాక్ డౌన్ ను ఎత్తి వేస్తే , ఇక ఆ ఎత్తివేతను కూడా సమర్ధంగా నిర్వహించకపోతే చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వస… Read More
ఏపీలో 400 దాటిన కరోనా వైరస్ కేసులు -కొత్తగా మరో 21 మంది బాధితుల గుర్తింపు..ఏపీలో కరోనా వైరస్ పాటిజివ్ కేసుల సంఖ్య ఇవాళ 400 మార్క్ దాటిపోయింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను గమనిస్తే వైరస్ వ్యాప్తి తగ్గుతున్న… Read More
కరోనా వైరస్ గాల్లో వ్యాప్తి చెందుతుందా..? తాజా పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలివే..కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందా..? ఒకవేళ వ్యాపిస్తే దాని ప్రభావం ఎంత దూరం వరకు ఉంటుంది..? నిన్న మొన్నటి దాకా ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. భారత… Read More
భారత్లో చిక్కుకున్న విదేశీయుల కోసం ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రంన్యూఢిల్లీ: కరోనావైరస్ దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశం లాక్డైన్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ప్రజలంతా తమ స్వ… Read More
పై పైకి పసిడి, ఏడేళ్ల గరిష్టానికి బంగారం, కరోనా, నిరుద్యోగిత, ఆర్థిక వ్యవస్థే కారణం..బంగారం ధర పై పై కి వెళుతోంది. ఏడేళ్ల గరిష్టానికి పసిడి ధర చేరింది. నిరుద్యోగ ప్రయోజనాల కోసం అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోస… Read More
0 comments:
Post a Comment