అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉప్పెనలా మారాయి. రోజురోజుకూ భయం కలిగించేలా నమోదు అవుతున్నాయి. కరోనా విజృంభణ గంటగంటకూ కొనసాగుతోంది. ఊహకు అందని విధంగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనికితోడుగా మరణాలు కూడా అదే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలో కరోనా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 500 మార్క్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32wQFHR
ఏపీలో కరోనా ఉప్పెన: ఒక్కరోజే 2600లకు పైగా: ఆ జిల్లాలో 600లకు పైగా కేసులు
Related Posts:
వెంబడించి మరి.. అడవిలోకి తీసుకెళ్లి భర్తను చంపిన భార్య !ఇంట్లోనే భార్యపిల్లలను వదిలి నిప్పుపెట్టి వెళ్లిన ప్రభుత్వ టీచర్ పై ఆయన భార్య పిల్లలు కక్ష తీర్చుకున్నారు. తమని చంపాలని చూసిన వ్యక్తిని ఆయన కుటుంభ సభ్… Read More
గడ్చిరోలి దాడి: పోలీసులదే తప్పు: యుద్ధానికి ఖాళీ చేతులతో వెళ్లారు?: ఏపీ మాజీ డీజీపీ స్వరణ్ జిత్అమరావతి: అత్యంత వివాదాస్పదునిగా, విధి నిర్వహణలో అంతే కఠినంగా వ్యవహరించిన పోలీసు బాస్ గా పేరు తెచ్చుకున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వరణ్ జిత్ స… Read More
నన్ను చంపాలని కలలుగంటున్నారు- మోడీభోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ విమర్శల పదును పెంచారు. మధ్యప్రదేశ్ ఇటార్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గ… Read More
పసితనాన్ని కాటేసిన కర్కషత్వం..! స్వగ్రామం, తల్లి దండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న ధర్మపురి బాలికలు..!జగిత్యాల/హైదరాబాద్ : జగిత్యాల వేశ్యా గ్రుహాల్లో పట్టుబడ్డ చిన్నారుల పరిస్థితి కడు దయనీయంగా తయారయింది. చుట్టూ జరుగుతున్న దాని గురించి పూర్తిగా తెలుసుకో… Read More
మట్టిలో మాణిక్యాలు : జేఈఈ మెయిన్స్లో సత్తా చాటిన తెలంగాణ గురుకుల విద్యార్థులుకృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. విజయం తప్పక వరిస్తుంది. ఈ మాటలను అక్షరాలా నిజం చేశారు తెలంగాణా రాష్ట్రంల… Read More
0 comments:
Post a Comment