Sunday, July 12, 2020

కదులుతోన్న ముఖ్యమంత్రి కుర్చీ? 23 మందితో తిరుగుబాటు చేసిన డిప్యూటీ: ఢిల్లీలో మకాం

జైపూర్: రాజస్థాన్‌లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్‌కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పావులు కదుపుతున్నారు. తనకు మద్దతు ఇస్తోన్న 23 మంది రెబెల్ ఎమ్మెల్యేలతో ఆయన ప్రస్తుతం దేశ రాజధానిలో మకాం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OorUoR

Related Posts:

0 comments:

Post a Comment