Wednesday, July 8, 2020

మెజిస్ట్రేట్ ముందుకు సౌత్ కొరియన్ సీఈఓతో సహా ఎల్జీ పాలిమర్స్ కేసు నిందితులు..22 వరకు రిమాండ్ విధింపు

విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు సంబంధించి ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సీఈవో, డైరెక్టర్లు సహా 12 మందిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన జరిగిన తర్వాత ఈ ఘటనపై విచారించడానికి హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాజాగా ఈ కమిటీ ప్రభుత్వానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2O9Anw0

Related Posts:

0 comments:

Post a Comment