దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల బీహార్లో ఓ వ్యాపారవేత్త అంత్యక్రియలకు హాజరైన 20 మందికి తాజాగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేసిన అధికారులు శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. స్థానిక అధికారుల కథనం ప్రకారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38TobJA
Monday, July 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment