దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటీవల బీహార్లో ఓ వ్యాపారవేత్త అంత్యక్రియలకు హాజరైన 20 మందికి తాజాగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. దీంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా లాక్ డౌన్ చేసిన అధికారులు శానిటైజేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. స్థానిక అధికారుల కథనం ప్రకారం..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38TobJA
షాకింగ్ : ఆ అంత్యక్రియలకు హాజరైన 20 మందికి కరోనా పాజిటివ్...
Related Posts:
ఎంపీలకు ఫుడ్ సబ్సిడీ ఎత్తివేత -29నుంచి పార్లమెంట్ బడ్జెట్ భేటీ -క్వశ్చన్ అవర్కు ఓకే: స్పీకర్పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈనెల (జనవరి) 29 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయని లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. మంగళవారం ఢిల… Read More
AIIMS మంగళగిరిలో ఉద్యోగాలు: ఈ పోస్టులకు అప్లయ్ చేయండి.. వివరాలు ఇవే..!ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 116 గ్రూప్ ఏ ఫ్యాకల్ట… Read More
Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !చెన్నై/ బెంగళూరు: భర్త చనిపోయిన ఆంటీ (విదవ) మీద కన్ను వేసిన పక్కింటోడు చాలా కాలం నుంచి ఆమెను అనుభవించాలని వేచి చూశాడు. ఇదే సమయంలో ఆంటీ ఇద్దరు కుమారులు… Read More
25 ఏళ్ల సీఏ స్టూడెంట్ను బంధించిన పేరంట్స్.. 6 నెలలు చీకటిలో, ఏమిచ్చారంటే..కాలం మారుతోంది. కానీ జనం మాత్రం మారడం లేదు. మూఢ విశ్వాసాలతో ముందుకెళ్తున్నారు. కొన్ని ఘటనల గురించి తెలిస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది. అయితే రాజ్కోట్లో… Read More
ఏపీలో కొత్తగా 179 కరోనా కేసులు: ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే..?అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి బులెటిన్లో 100 కంటే తక్కువగా నమోదైన కరోనా కేసులు.. ఇవాల్టి బులెటిన్లో 200ల… Read More
0 comments:
Post a Comment