ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచారు. తర్వాత రామాలయం నిర్మించే చోట పూజలు కూడా నిర్వహించారు. తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాది వేసే కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఆగస్ట్ 5వ తేదీన ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDmDqk
అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..
Related Posts:
ఎన్నికల కోడ్ ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలు .. ఎందుకంటేతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవటానికి ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియాను కోరిన తెలం… Read More
చంద్రబాబుపై ఫైర్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే .. ఆ డబ్బు తనకిస్తే అమరావతి పూర్తి చేసేవారటఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల వ్యవదే ఉంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక చంద్రబాబుకు రివర్స్ కౌంటర్ ల… Read More
బాలయ్యా ఏందయ్యా : అభిమానులపై దాడి చేయడమే బాలకృష్ణ ధ్యేయంగా పెట్టుకున్నారా..?విజయనగరం: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి రెచ్చి పోయారు. ఇటీవలే ఓ జర్నలిస్టుపై బూతుపురాణం అందుకున్న హిందూపురం ఎమ్మెల్యే... ఆ ఘటన మరవకముందే ఓ అభిమాని… Read More
పవన్ ను ప్రచారం ఆపమంటున్న డాక్టర్లు ..ససేమిరా అంటున్న పవన్ కళ్యాణ్ఒకపక్క ఏపీలో ఎండల వేడితో పాటు పొలిటికల్ హీట్ కూడా తారాస్థాయికి చేరుతుంది. సభలు, సమావేశాలు , రోడ్ షో లతో నేతలు ప్రజలమద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు.… Read More
సిఆర్ఫీఎఫ్ అధికారులను అడ్డుకున్న పోలీసులు..ఉద్రిక్తత! ముందస్తు సమాచారం ఇవ్వాలన్న ఈసిమధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సహచరుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలం రేపింది. ఉదయం ఆరంభమైన దాడులు రాత్రి వరకూ కొనసాగాయి. దాడు… Read More
0 comments:
Post a Comment