ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాత్ శనివారం అయోధ్య సందర్శించారు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నకు చెందిన విగ్రహాలను రామ్ జన్మభూమి ప్రాంతంలో ఆసనాల మీద ఉంచారు. తర్వాత రామాలయం నిర్మించే చోట పూజలు కూడా నిర్వహించారు. తర్వాత ఆలయ నిర్మాణానికి సంబంధించి పునాది వేసే కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఆగస్ట్ 5వ తేదీన ప్రధాని మోడీ ఆలయ నిర్మాణానికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hDmDqk
అయోధ్యలో ఆదిత్యనాథ్: ఆలయ భూమి పూజ ఏర్పాట్లపై సమీక్ష, 200 మందికే అనుమతి..
Related Posts:
మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం, కొండంత అండను కోల్పోయిన కుటుంబం, నారా లోకేశ్..టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పరిటాల సునీతకు పితృవియోగం కలిగింది. ఆమె తండ్రి ధర్మవరపు కొండన్న శనివారం ఉదయం చనిపోయారు. గత కొద్దిరోజులుగా ఆయన అనారోగ్యం… Read More
అమెరికా బాటలోనే మిత్రులు... చైనాపై పోరులో భారత్ కు బాసట.. తాజాగా ఇజ్రాయెల్..చైనాతో సరిహద్దు వివాదాల తర్వాత వేగంగా అడుగులు వేస్తున్న భారత్.. అమెరికా సాయంతో సైనిక సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికి అమెరికా మిత… Read More
Coronavirus: కరోనా విరుగుడుకు పరిష్కారం ఓల్డ్ మంక్ రమ్, ఎగ్ ఫ్రై, గోమూత్రం, పాపడ్, సూర్యుడు !న్యూఢిల్లీ/ ముంబై/ బెంగళూరు: ప్రపంచం మొత్తం ప్రస్తుతం ఆలోచిస్తున్నది ఒక్కటే ఒక్కటి. అదే కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి విరుగుడు మందు. ప్రపంచంలోని అగ్… Read More
కార్గిల్, ఎల్ఏసీ పరిస్థితి వేరు, పీఎల్ఏతో డిస్కషన్స్ కంటిన్యూ: ఉత్తర ఆర్మీ చీఫ్ జోషిసరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో వాస్తవిక నియంత్రణ రేఖ వద్ద యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి భారత దళాలు చర్యలు తీసుకుంటున్నాయని ఉత్తర కమాండ్… Read More
పరిస్థితి భయంకరంగా ఉంది... వార్తలను మేనేజ్ చేసి గెలవలేరు... సీఎం యోగికి ప్రియాంక ఘాటు లేఖ..ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంటే... మరోవైపు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం వార్తలను మేనేజ్ చేయడం,అడ్వర్టైజ్మెంట్లపై ఫోకస్… Read More
0 comments:
Post a Comment