అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఏ ముహూర్తంలో రాజ్భవన్ గడప తొక్కిందో గానీ.. లేఖల మీద లేఖలు గవర్నర్కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్కు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BidG6k
ఏపీని కాపాడే బాధ్యత మోడీదే: శివరామకృష్ణన్ కమిటీ ప్రకారమే: 10 వేల కోట్లు ఖర్చు: చంద్రబాబు లేఖ
Related Posts:
పునాదులు కదులుతున్నాయి: సీబీఐకి ఏపీలో గ్రీన్ సిగ్నల్: తొలి టార్గెట్ ఫిక్స్..!ఏపీలో సీబీఐక అనుమతి ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత చంద్రబాబు ప్రభుత్వం ఏపీ… Read More
ఓడిపోతే దాడిచేసి చంపుతారా ? టీఆర్ఎస్పై లక్ష్మణ్ ఫైర్మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజమని .. ఓడిపోయినంత మాత్రానా దాడుల… Read More
నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..ఎర్నాకుళం : కేరళకు నిఫా భయం పట్టుకుంది. 23ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకడంతో ఆ వ్యాధి మళ్లీ విజృంభిస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నిఫా సోకినట్లు అ… Read More
ప్రపంచ దేశాలపై ట్రంప్ కస్సు బుస్సులు..! చైనా, రష్యాలను టార్గెట్ చేసిన యూఎస్ అద్యక్షుడు..!!లండన్/హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై మరోసారి నోరు పారేసుకున్నారు. తమ దేశంలాగా మరే ఇతర దేశం పర్యావరణ పరిరక… Read More
వారంలో 7 రోజులు.. రోజులో 24 గంటలు.. తమిళనాడులో ఇక ఎప్పుడైనా షాపింగ్..!తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో షాపులు, షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలు అందుబాటులోఉంచాలని నిర్ణయించింది. వారంలో ఏడు రోజులు, రోజులో … Read More
0 comments:
Post a Comment