Sunday, July 19, 2020

ఏపీని కాపాడే బాధ్యత మోడీదే: శివరామకృష్ణన్ కమిటీ ప్రకారమే: 10 వేల కోట్లు ఖర్చు: చంద్రబాబు లేఖ

అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఏ ముహూర్తంలో రాజ్‌భవన్ గడప తొక్కిందో గానీ.. లేఖల మీద లేఖలు గవర్నర్‌కు చేరుకుంటున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి శాసన మండలిలో సభాపక్ష నేత యనమల రామకృష్ణుడు గవర్నర్‌కు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BidG6k

Related Posts:

0 comments:

Post a Comment