న్యూఢిల్లీ: సరిహద్దులో చైనాతో ఘర్షణల నేపథ్యంలో భారత్ అన్ని విధాలా సిద్దమవుతోంది. తాజాగా, అమెరికా నుంచి ఎం-777 హౌవిట్జర్ గన్స్ కోసం భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేసేందుకు ఆర్డర్ సిద్ధం చేసింది. భారత భద్రతా దళాలకు రూ. 500 కోట్ల నిధిని కేంద్రం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్డర్ చేయడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fS5gkM
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment