రక్షణ రంగంలో భాగస్వామ్యానికి సంబంధించి రష్యా ప్రభుత్వాధినేతలు, సైనిక అధికారులతో జరిపిన చర్చలు ఫలించాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. భారత్ కు చిరకాల మిత్రుడైన రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా చర్చల్లో కీలక అంశాలను ప్రస్తావించానని, భారత్ ప్రతిపాదను అన్నిటికీ రష్యా అంగీకారం తెలిపిందని ఆయన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B2wpm7
Tuesday, June 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment