చెన్నై: భర్తతో కలిసి హ్యాపీ సంసారం చేసుకుంటున్న మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిచం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. తరువాత దంపతుల కాపురంలో చిచ్చురేపింది. ప్రియుడి వ్యామోహంలో పడిపోయిన మహిళ భర్త, కొడుకును గాలికి వదిలేసింది. ఏకంగా ప్రియుడితో కలిసి అతని ఇంట్లో ఉండిపోయింది. తన భార్య ప్రియుడితో కలిసి ఏకంగా కాపురం పెట్టిందని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MwhanB
Lockdown: భర్తను వదిలేసి ప్రియుడి బెడ్ రూంలో భార్య రొమాన్స్, పెట్రోల్ పోసి ఇద్దరిని తగలబెట్టిన భర్త
Related Posts:
దేశంలోనే తొలిసారి: మహిళపై అత్యాచారం చేసిన మరో మహిళ...కేసు నమోదుఢిల్లీ: ఇప్పటివరకు ఓ పురుషుడు మహిళపై అత్యాచారం చేసిన ఘటనను చూశాం. అతడిపై కేసు నమోదు కావడం ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకోవడం చూశాం. కానీ ఢిల్లీలో ఇంద… Read More
జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘ… Read More
కర్ణాటకలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, సర్వం సిద్దం, డేట్ ఫిక్స్: మాజీ డీసీఎం ఆర్. అశోక్ !బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎ… Read More
కన్న కూతుర్ని కడతేర్చాడు : దళితుడిని ప్రేమించందని..పీక పిసికి చంపేశాడు..!మిర్యాలగూడ లో జరిగిన ఉదంతం మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చం… Read More
దారి తప్పిన 'టీచర్' కు పనిష్మెంట్.. చిన్నారి అత్యాచారం కేసులో 'ఉరిశిక్ష'జబల్పుర్ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దారి తప్పాడు. వంకర బుద్దితో అభాసుపాలయ్యాడు. చేసిన తప్పుకు తగిన శాస్తి జరిగింది. నాలుగేళ్ల చిన్నారి… Read More
0 comments:
Post a Comment