జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు నెగటివ్గా తేలింది. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆయన టీ తాగారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్కు కరోనా పాజిటివ్గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగటివ్గా తేలడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJSPRT
హైదరాబాద్ మేయర్కు కరోనా పరీక్షలు..; వైరస్ సోకి యువ జర్నలిస్టు మృతి..
Related Posts:
20 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన - కేరళ అల్లకల్లోలం : తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభావం..!!రానున్న మూడు రోజులు దేశ వ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ హెచ్చరించింది. వేసింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప… Read More
ప్యాకేజింగ్ మిల్లో పెను అగ్నిప్రమాదం: మంటల్లో అయిదంస్తుల భవనం: 125 మందికి పైగా కార్మికులుఅహ్మదాబాద్: గుజరాత్లోని ఓ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయిదంతస్తుల భవనంలో కొనసాగుతోన్న ఓ ప్యాకేజింగ్ పరిశ్రమలో ఈ తెల్లవారు జామున ఈ… Read More
ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు అందలేదు; తిరుమలలో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలుమా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు విఐపి బ్ర… Read More
జగన్ సర్కార్ కు కేంద్రం మరో షాక్- మాకు చెప్పి చేశారా ? లండన్ కోర్టులో ఇరికించిన వైనంఏపీలో అధికార వైసీపీతో ఓవైపు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పైకి కనిపిస్తున్న కేంద్రంలోని ఎన్డీయే సర్కార్... కీలక అంశాల్లో మాత్రం తమ దారి తాము చూసుకుంట… Read More
బీజేపీలోకి ఎంపీ కేశినేని నాని..!! కీలక నేతలతో మంతనాలు - చంద్రబాబు ఫొటోలు తీసేసి..!!టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని పార్టీ వీడేందుకు సిద్దమయ్యారా. ఆయన కాషాయం కండువా కప్పుకోబోతున్నారా. బెజవాడ టీడీపీ నేతలు మాత్రం అవుననే సమాధాన ఇస్తున్నారు.… Read More
0 comments:
Post a Comment