Sunday, June 7, 2020

హైదరాబాద్ మేయర్‌కు కరోనా పరీక్షలు..; వైరస్ సోకి యువ జర్నలిస్టు మృతి..

జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఆయనకు నెగటివ్‌గా తేలింది. ఇటీవల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభోత్సవం సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో ఆయన టీ తాగారు. అయితే అదే హోటల్లో పనిచేస్తున్న వంట మాస్టర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. ముందు జాగ్రత్తగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XJSPRT

Related Posts:

0 comments:

Post a Comment